హనుమకొండలోని ములుగు రోడ్డులో గల హాజర హాస్పిటల్ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బంధువు మృతి చెందాడని ఆరోపిస్తూ, మృతుడి మృతదేహాన్ని ఆసుపత్రి లోపల ఉంచి రోగుల బంధువులు ఆందోళనకు దిగారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



